తెలంగాణ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాం: మొయిలీ

మంత్రివర్గ విస్తరణ కోసం ముఖ్యమంత్రి కె. రోశయ్య నుంచి ఏ విధమైన ప్రతిపాదన రాలేదని, వస్తే తాము పరిశీలిస్తామని మొయిలీ బుధవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. హైదరాబాద్ ఫ్రీజోన్ పై సుప్రీంకోర్టు తీర్పును పరిశీలించిన తర్వాత స్పందిస్తానని ఆయన చెప్పారు. వచ్చే ఏప్రిల్ ప్రారంభమయ్యే రెండో విడత బడ్జెట్ పార్లమెంటు సమావేశాల్లో లోకసభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపాదిస్తామని ఆయన చెప్పారు. బిసీ లెక్కలు అందుబాటులో లేనందున ఇప్పట్లో మహిళా బిల్లులో ఒబిసి కోటా ప్రవేశపెట్టే వీలు లేదని ఆయన అన్నారు.
More From
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications