టీవీ చానళ్ళ నియంత్రణకు కమిటీ
నిబంధనలు ఉల్లంఘించిన ఛానళ్లకు వారం తర్వాత నోటీసులు జారీ చేస్తామని ఆయన తెలిపారు. ఇక నుంచి కేబుల్ ప్రసారాలపై పోలీసుల పర్యవేక్షణ ఉంటుందని ఖాన్ పేర్కొన్నారు. అలాగే కేబుల్ టీవీ 1995 చట్టాన్ని ఉల్లంఘిస్తే ఈ నెల 22వ తేదీ నుంచి షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు
Comments
Story first published: Friday, March 19, 2010, 13:45 [IST]