ప్రశాంత్ మృతదేహం కోసం నిరీక్షణ

తమ పిల్లవాడి మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరలో నగరానికి పంపవలసిందిగా ప్రశాంత్ కుటుంబీకులు కోరుతున్నారు. ప్రశాంత్ తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులు అతడి మరణ వార్త విన్నాక దిగ్భ్రాంతికి లోనయ్యారు. సాధ్యమైనంత త్వరలో మృతదేహాన్ని ఇక్కడకు పంపాల్సిందిగా యుఎస్, భారత్ అధికారులను వారు అభ్యర్ధిస్తున్నారు. త్వరగా మృతదేహం పంపేలా అమెరికా ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావలసిందిగా ప్రశాంత్ తండ్రి కేంద్రప్రభుత్వానికి ఫ్యాక్స్ పంపించారు.
More From
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications