శ్రీకాకుళం జిల్లాలో మావోయిస్టుల టెర్రర్

దీంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఒడిషా సరిహద్దు గ్రామాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ప్రధానంగా సీతంపేట ఏజెన్సీలోని భామిని, కొత్తూరు, పాతపట్నం, మెళియాపుట్టి, ఉద్దానంలోని సరి హద్దు మండలాల్లో పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. ఒడిషా నుంచి వచ్చే వాహనాలను, జిల్లాలోని పట్టణాల్లో ఉన్న లాడ్జీ లను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అన్ని పోలీసు స్టేషన్ల వద్ద భద్రతను పటిష్టపరిచారు. పోలీసు స్టేషన్లపై మావోయిస్టులు దాడులకు పాల్పడవచ్చన్న అనుమానంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. మరోవంక, మావోయిస్టులపై పోరుకు అదనపు బలగాలను రప్పిస్తున్నారు. విశాఖపట్నం నుంచి వచ్చిన ప్రత్యేక బలగాలు ఏఓబీలోకి చొచ్చుకుపోతున్నాయి. జాతీయ రహదారితో పాటు ఒడిషాకు వెళ్లే మార్గాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. మావోయిస్టు సానుభూతిపరులు ఉన్న ఏజెన్సీ గ్రామాల్లో తనిఖీలను ముమ్మరం చేశాయి.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications