బళ్లారిలో తపాలా గణేష్ పై దాడి

ఒఎంసి అవినీతిని ప్రశ్నిస్తున్నాననే కారణంతోనే తనను అడ్డు తొలగించుకోవడానికి ఆ సంస్థ యాజమాన్యమే తనపై దాడి చేయించిందని తపాలా గణేష్ ఆరోపించారు. అయితే తపాలా గణేష్ పై జరిగిన దాడితో తమకు ఏ విధమైన సంబంధం లేదని ఒఎంసి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. తపాలా గణేష్ పై దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన మీడియా ప్రతినిధులు కూడా కొంత మంది గాయపడ్డారు. ఓబుళాపురం గనులకు సంబంధించి అధికారుల సర్వేపై విషయాలు తెలుసుకోవడానికి మీడియా ప్రతినిధులు తపాలా గణేష్ వద్దకు వెళ్లారు.
More From
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications