కాగ్ తప్పు పట్టలేదు, సూచనలిచ్చింది: పొన్నాల

జలయజ్ఞం కింది ప్రాజెక్టులకు నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని, కేంద్రం అందుకు సుముఖంగా ఉందని, 13 వందల కోట్ల రూపాయలు ఇవ్వడానికి అంగీకరించిందని ఆయన చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరగడం లేదని ఆయన అన్నారు. ఈ ఏడాది 39 ప్రాజెక్టులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, వీటికి 7 వేల కోట్ల రూపాయలు కేటాయించామని ఆయన చెప్పారు. జలయజ్ఝం కింది ప్రాజెక్టులకు ఇప్పటి వరకు 51 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ఆయన చెప్పారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications