కాగ్ తప్పు పట్టలేదు, సూచనలిచ్చింది: పొన్నాల

జలయజ్ఞం కింది ప్రాజెక్టులకు నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని, కేంద్రం అందుకు సుముఖంగా ఉందని, 13 వందల కోట్ల రూపాయలు ఇవ్వడానికి అంగీకరించిందని ఆయన చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరగడం లేదని ఆయన అన్నారు. ఈ ఏడాది 39 ప్రాజెక్టులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, వీటికి 7 వేల కోట్ల రూపాయలు కేటాయించామని ఆయన చెప్పారు. జలయజ్ఝం కింది ప్రాజెక్టులకు ఇప్పటి వరకు 51 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications