కర్ఫ్యూ కొనసాగింపు: పరిస్థితి ప్రశాంతం

శుక్రవారంనాటి పరిస్థితి గమనించి కర్ఫ్యూను సడలించే యోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం. ప్రార్థనా మందిరాల వద్ద సిసి కెమెరాలు పెట్టారు. కర్ఫ్యూ ప్రాంతాల్లో అత్యవసర సేవలకు వెళ్లే వారు ఎసిపి కార్యాలయంలో పాసులు తీసుకోవాలని ఖాన్ సూచించారు. గురువారం రెండు విడతలుగా రెండేసి గంటలు కర్ఫ్యూ సడలించిన సమయాల్లో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications