రోశయ్యతో సయోధ్యకు జగన్ ప్రయత్నాలు

ఈ నెల 7వ తేదీన పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగే లోపల రోశయ్యతో సంధికి రావాలని జగన్ అనుకుంటున్నట్లు సమాచారం. ఈ కమిటీలో జగన్, రోశయ్య ఇద్దరూ సభ్యులే. అదే రోజు ముఖ్యమంత్రి మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ తెచ్చుకోవడానికి ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. జగన్ వర్గానికి చెందిన మంత్రులకు రోశయ్య ఉద్వాసన పలుకవచ్చుననే ఆందోళనలో ఉన్న మంత్రులు రోశయ్యతో సయోధ్య ప్రతిపాదన చేసినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications