ప.గోలో నేడు ముగియనున్న జగన్ యాత్ర

YS Jaganmohan Reddy
ఏలూరు: కడప కాంగ్రెస్ ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్ర ఆదివారం మూడో రోజుకు చేరుకుంది. రెండు రోజులుగా అలుపెరగకుండా పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జగన్‌ మూడో రోజూ ఇదే జిల్లాలో యాత్ర కొనసాగించనున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని తట్టుకోలేక మరణించిన 25 మంది కుటుంబ సభ్యులను ఆయన ఈ రోజు ఓదార్చనున్నారు. మూడో రోజు ఓదార్పు యాత్ర కొమ్ముచిక్కాల నుంచి ప్రారంభమయింది.

అక్కడి నుంచి పెనుగొండ, పేకేరు, తణుకు, పైడిపర్రు, వరిగేడు, అలంపురం, పెంటపాడు, తాడేపల్లిగూడెం, అనంతపల్లి, దేవరపల్లి, దొమ్మేరు, కొవ్వూరు, ధర్మవరం, మలకపల్లి, తాళ్లసపూడి, గజ్జారం, పోలవరం, రాంపాలెం, గోపాలపురం, కొయ్యలగూడెం, ముప్పినవారిగూడెం, బుట్టాయిగూడెం, కోయలగూడెం, జంగారెడ్డిగూడెం, లక్ష్మీపురం, జీలుగుమిల్లి, టి. నరసాపురం, చింతలపూడి మీదుగా యాత్ర సాగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+