వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కంచి అమ్మవారికి 2 కిలోల బంగారు కిరీటం

By Santaram
|
Google Oneindia TeluguNews

Kanchipuram
కంచీపురం: ప్రసిద్ధ కంచి కామాక్షి అమ్మాన్‌ దేవస్థానానికి అపోలో ఆసుపత్రుల ఛైర్మన్‌ ప్రతాప్‌ సి రెడ్డి కుమార్తె ప్రీతీరెడ్డి, ఆమె భర్త విజయ్‌రెడ్డి భూరి విరాళాన్ని అందజేశారు. అమ్మవారికి 2 కిలోల బంగారు కిరీటాన్ని వారుబహుకరించారు.

ఈ కిరీటం విలువ రూ.40 లక్షలుంటుందని ఆలయ వర్గాలు తెలిపాయి. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కంచి ఆచార్య జయేంద్ర సరస్వతి ఈ కిరీటంతో అమ్మవారిని అలంకరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X