వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాక్ జంట పేలుళ్లలో 20 మంది మృతి
మొదటి పేలుడు శరణార్థులకు సహాయంగా పదర్థాలు అందిస్తుండగా సంభవించిందని, ఆ తర్వాత కొన్ని నిమిషాలకే మరో పేలుడు సంభవించిందని కోహట్ పోలీసు చీఫ్ దిలావర్ ఖాన్ చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
Comments
Story first published: Saturday, April 17, 2010, 14:52 [IST]