వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ జంట పేలుళ్లలో 20 మంది మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

twin blasts kills 13
పెషావర్: పాకిస్తాన్ జంట పేలుళ్లలో శనివారం 20 మంది మరణించారు. శరణార్థులకు సహాయం అందిస్తుండగా ఈ పేలుళ్లు సంభవించాయి.కోహట్ లోని గారిసన్ నగరంలోని కచ్చా పుఖా శిబిరంలో ఈ పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో 20 మంది మరణించారు. 30 మంది దాకా గాయపడ్డారు.

మొదటి పేలుడు శరణార్థులకు సహాయంగా పదర్థాలు అందిస్తుండగా సంభవించిందని, ఆ తర్వాత కొన్ని నిమిషాలకే మరో పేలుడు సంభవించిందని కోహట్ పోలీసు చీఫ్ దిలావర్ ఖాన్ చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X