జలయజ్ఞంపై సిఎంకు లేఖాస్త్రాలు

జలయజ్ఞం కింద పెరిగిన ప్రాజెక్టుల సంఖ్య, నిర్మాణ వ్యయం పెరుగుతూ పోతున్న వైనం, లిఫ్టులకు వినియోగమయ్యే విద్యుత్తు తదితర అంశాలపై జానారెడ్డి ముఖ్యమంత్రికి రాసిన లేఖలోని అంశాలను ఆ పత్రిక ప్రచురించింది. లిఫ్టులకు అవసరమైన విద్యుత్తు, నిర్వహణ, అమలు ఖర్చును ప్రభుత్వం భరిస్తామని చెపుతున్నా రైతులకు ఆందోళనగానే ఉందని ఆయన అన్నారు. ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలు, సూక్ష్మసేద్యం, లిఫ్టుల వంటి అంశాలపై తాను పలుమార్లు తన అభిప్రాయం వెల్లడించానని, వాటిని తిరిగి సమీక్షించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. జానారెడ్డి లేఖ రాయడానికి ముందుగానే మార్చి 23న నల్గొండ లోక్సభ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్యమంత్రి రోశయ్యకు ఓ లేఖ రాసినట్లు ఆ పత్రిక తెలిపింది. ఏడు ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని కోరినా, వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. పలు విషయాలను ఆయన లేవనెత్తారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications