అనంత స్వర్ణమయ ప్రాజెక్టుపై హైకోర్టు స్టే
తిరుమల ప్రధాన ఆలయం ఆనంద నిలయంలోని గోడలకు బంగారు తొడుగులు చేయించాలని టిటిడి చైర్మన్ ఆదికేశవులు నాయుడు నిర్ణయించారు. అందుకు 150 కిలోల బంగారం, 20 కోట్ల రూపాయల నగదు సేకరించారు. బంగారాన్ని కరిగించి రేకులు చేసేందుకు ప్రత్యేక వర్క్ షాప్ ను కూడా ఏర్పాటు చేశారు. దీనివల్ల గోడలపై ఉన్న శాసనాలు, లిపి మరుగున పడతాయని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలు చూసిన తర్వాతనే స్పందిస్తానని ఇవో కృష్ణారావు అన్నారు.
Comments
Story first published: Wednesday, April 21, 2010, 13:49 [IST]