అవి కెసిఆర్ వ్యక్తిగత వ్యాఖ్యలు: జానా
మంత్రివర్గంలో ఉన్నా లేకున్నా తాను ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతానని ఆయన అన్నారు. జలయజ్ఞం లోపాలపై తాను ముఖ్యమంత్రి కె. రోశయ్యకు లేఖ రాయడంలో ఏ విధమైన రాజకీయ ఉద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ, పార్టీ ప్రతిష్ట పెంచడానికే తాను లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. జలయజ్ఞం ప్రాజెక్టులపై ప్రభుత్వం సమీక్ష జరపాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఏ ప్రాజెక్టులు పూర్తి చేయగలం, ఏవి పూర్తి చేయలేం వంటి అంశాలను పరిశీలించాల్సి ఉందని ఆయన అన్నారు. ప్రాధాన్యత గల ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాల్సిన అవసరం కూడా ఉందని ఆయన అన్నారు.
Comments
జానారెడ్డి కాంగ్రెసు తెలంగాణ కె చంద్రశేఖర రావు రోశయ్య హైదరాబాద్ jana reddy congress telangana irrigation projects k chandrasekhar rao rosaiah hyderabad
Story first published: Wednesday, April 21, 2010, 16:23 [IST]