'జగన్ వ్యాఖ్యలతో వైయస్ ఆత్మక్షోభ'

శ్రీకృష్ణ కమిటీ సభ్యులు ముందుగా మహబూబ్నగర్ జిల్లాను ఎంపిక చేసుకోవడం సంతోషకరమన్నారు. 'అది అతి పెద్ద జిల్లా. 65 మండలాలున్నాయి. 178 కిలోమీటర్ల పొడవుంది. కృష్ణా, తుంగభద్రలు జిల్లాలో ప్రవహిస్తున్నా..ఆకలి చావులున్నాయి. పేరు గడించింది. వ్యవసాయ ఉత్పత్తి చాలా తక్కువ' అని వ్యాఖ్యానించారు. తెలంగాణ విషయంలో వైయస్, రోశయ్య ఎప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడలేదని, అధిష్ఠాన నిర్ణయానికి కట్టుబడతామని వారు చెప్పిన విషయాన్ని శంకర్రావు గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications