వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
సికింద్రాబాద్ - హౌరా ఎక్స్ ప్రెస్ రైలు, తిరుపతి - పూరి ఎక్స్ ప్రెస్ రైళ్లను మధ్యలో ఆపేశారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడానికి గల కారణం తెలియడం లేదు. అధికారులు మరమ్మత్తు కార్యక్రమాలకు ఆదేశించారు.
Comments
Story first published: Saturday, May 1, 2010, 12:25 [IST]