వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఢిల్లీకి ఉగ్రవాదుల నుంచి ముప్పు
ఢిల్లీలో ఉగ్రవాదులు దాడులకు దిగవచ్చుననే సూచనలు గట్టిగా అందుతున్నాయని అమెరికా తెలిపింది. ఉగ్రవాదులు ఢిల్లీలోని అమెరికావారిని, పాశ్చాత్యులను లక్ష్యం చేసుకోవచ్చునని తెలిపింది. ఆస్ట్రేలియా కూడా అటువంటి హెచ్చరిక చేసింది. కరోల్ బాగ్, మెహ్రౌలి, సరోజినీనగర్ ప్రాంతాల్లోని తమ దేశీయులను జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
Comments
Story first published: Saturday, May 1, 2010, 14:55 [IST]