ఎంసెట్ విద్యార్ధులకు హైటెక్ సదపాయాలు

ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న ఎంసెట్ పరీక్షకు ఇంజినీరింగ్ విభాగంలో 3,28,615 మంది, మెడిసిన్ విభాగంలో 54,472 మంది హాజరు కానున్నారు. వీరిలో ఇప్పటికే లక్షా 50 వేల మంది విద్యార్థులకు ఎస్ ఎంఎస్ లు పంపించడం ఆరంభించారు. ఎంసెట్ పరీక్షకు ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించ కుండా కట్టడి చేశారు. పట్టణాల్లో ఏర్పాటు చేసే పరీక్ష కేంద్రాలు వివరాలు, చిరునామాలు దొరకక అనేక మంది విద్యార్థులు తమ భవిష్యత్తుకు బాటలు వేసే ఎంసెట్ను కోల్పోయారు.
ఈ విషయమై కొందరు విద్యా ర్థుల తల్లితండ్రులు గడిచిన ఏడాది మానవ హక్కుల కమిషన్ను సంప్రదించి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ దుస్థితి తలెత్తకుండా విద్యార్థులకు 15 రోజుల ముందుగానే హాల్ టిక్కెట్ల పంపిణీ, ఎంసెట్ పరీక్ష కేంద్రం చిరునామా వంటి వివరాలను ఎస్ ఎంఎస్ ద్వారా విద్యార్థులకు అందించాలని సెల్ నంబర్లు లేని విద్యార్థులకు సమాచారాన్ని అందించేందుకు వెబ్ సైట్ లో ఏర్పాటు చేయాలని జేఎన్ టీయూ విశ్వవిద్యాల యాన్ని ఆదేశించింది. ఈ ఏడాది విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు మానవ హక్కుల సూచనలు పాటిస్తూ జేఎన్ టీ యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications