జగన్మోహన్ ఆస్తులు రూ. 3.5 కోట్లపైనే

హైదరాబాదులోని హిమాయత్ నగర్, అంబర్ పేటల్లో రెండు ఇళ్లు గుర్తించినట్లు ఎసిబి అధికారులు చెప్పారు. విశాఖపట్నంలో కూడా ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. శేరిలింగంపల్లి, హయత్ నగర్ ల్లో ఆరు ప్లాట్లు ఉన్నట్లు వారు చెప్పారు. ఇంకా పలు ప్రాంతాల్లో ప్లాట్లు ఉన్నట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. అర కిలో బంగారం, నగదు, కారు, వెండి ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. ఇంకా బ్యాంక్ ఖాతాలు, లాకర్లు చూడాల్సి ఉందని ఎసిబి అధికారులు చెప్పారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలు రావడంతో జగన్మోహన్ ఆస్తుల కోసం ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు.
More From
-
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
CSK vs RCB: ఓటమికి కారణమెవరంటే ? నిజాయితీగా చెప్పేసిన రుతురాజ్..! -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
పొంచి ఉన్న తుఫాన్ ముప్పు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
నరసాపురం To అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే వేళ ఊహించని ట్విస్ట్..!! -
షాకిచ్చిన నటాషా.. హార్దిక్ లైఫ్లో ఊహించని ట్విస్ట్! -
గంటన్నారలో అమరావతి టు హైదరాబాద్, కేంద్రం కీలక నిర్ణయం..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
36 రోజులపాటు ఇంటర్నెట్ బంద్.. సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications