వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిఠారీ: ఆర్తి హత్య కేసులో కోలీ దోషి

By Pratap
|
Google Oneindia TeluguNews

Surender Koli
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్ లోని నిఠారీ గ్రామంలో ఏడేళ్ల బాలిక ఆర్తిపై అత్యాచారం, హత్య కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టు వ్యాపారవేత్త మొనిందర్ సింగ్ పంధేర్ పని మనిషి సురిందర్ కోలీని దోషిగా గుర్తించారు. నిఠారీలో జరిగిన సంఘటనలకు సంబంధించి నమోదైన 19 కేసుల్లో సిబిఐ కోర్టు వెలువరించిన తీర్పు వెలువరించిన రెండో కేసు ఇది.

మైనర్ బాలికను కోలీ కిరాతకంగా హత్య చేశాడని తీర్పు వెలువరిస్తూ న్యాయమూర్తి ఎకె సింగ్ అన్నారు. తీర్పు పట్ల బాధితురాలి తండ్రి దుర్గా ప్రసాద్ సంతృప్తి వ్యక్తం చేశారు. మొనిందర్ సింగ్, కోలీలకు కఠిన శిక్ష పడాలని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X