ఘజియాబాద్:
నిథారీ
హత్య
కేసులో
సురేందర్
కోలీకి
ఘజియాబాద్
కోర్టు
బుధవారం
ఉరిశిక్ష
విధించింది.
2006
సంవత్సరంలో
ఏడేళ్ల
ఆర్తీ
అనే
చిన్నారిపై
అత్యాచారం
చేసి
అనంతరం
హత్య
చేసిన
కేసులో
నిందితునికి
కోర్టు
ఉరి
శిక్ష
విధిస్తూ
ఉత్తర్వులు
జారీ
చేసింది.
అలాగే
వరుస
హత్యల
కేసులో
సురేందర్
కోలీపై
సీబీఐ
16
ఛార్జ్
షీట్లు
దాఖలు
చేసింది.
సంచలనం
కలిగించిన
ఈ
కేసును
సిబీఐ
ప్రత్యేక
న్యాయస్ధానం
విచారించింది.