నిప్పుల కొలిమిలా మారిన హైదరాబాద్

పగలు 45 డిగ్రీలవరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ఈరోజు ఉదయం పది గంటలకే 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకావటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మహారాష్ట్ర, విదర్భ, నాగపూర్లనుంచి వీస్తున్న వేడిగాలులమూలంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గరిష్టస్థాయికి చేరాయని, తెలంగాణా ప్రాంతంలో మరో రెండురోజులు ఈ పరిస్థితి కొనసాగుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications