రోశయ్య నేరంగా చూస్తున్నారు: బాబు
రైతు సమస్యలపై ఇప్పటికైనా రోశయ్య ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని ఆయన సూచించారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని తాను కేంద్రాన్ని కోరినట్లు ఆయన తెలిాపరు. రాష్ట్ర సమస్యల పరిష్కారానికి కేంద్రం సానుకూలంగా ప్రతిస్పందించిందని ఆయన చెప్పారు. పోలవరం, ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టులకు జాతీయ హోదా సాధించడంలో రాష్ట్ర పార్లమెంటు సభ్యులు విఫలమయ్యారని ఆయన అన్నారు.
Comments
Story first published: Tuesday, May 18, 2010, 14:24 [IST]