రైల్వేట్రాక్ పేల్చివేసిన మావోలు

ఖత్కూరా స్టేషన్ వద్ద ల్యాండ్ మైన్ ను పేల్చటంతో దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లన్నీ నిలిచిపోయాయి. హౌరా-టాటానగర్ స్టీల్ ఎక్స్ ప్రెస్, యూపీ డౌన్ హౌరా-హతియా ఎక్స్ప్రెస్ సంబలేశ్వరీ ఎక్స్ ప్రెస్, పలు ప్యాసింజర్ రైళ్లు నిలిచిపోగా హౌరా-పురుషోత్తమ్నగర్ తదితర రైళ్లను దారిమళ్లించారు.












Click it and Unblock the Notifications