హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెసు పునరంకిత సభ వాయిదా

By Pratap
|
Google Oneindia TeluguNews

Congress
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ పునరంకిత సభపై లైలా తుపాను ప్రభావం పడింది. రెండో దఫా ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం దాటిన సందర్భంగా గురువారం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో కాంగ్రెసు వునరంకిత సభను తలపెట్టింది. అయితే తుపాను ముప్పు పొంచి ఉండడంతో సభను కాంగ్రెసు వాయిదా వేసింది.

తుపాను ప్రభావం తగ్గిన తర్వాత ఆ సభను నిర్వహించాలని కాంగ్రెసు ప్రభుత్వం నిర్ణయించుకుంది. అంతకు ముందు సచివాలయంలో ముఖ్యమంత్రి కె. రోశయ్య, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు సమావేశమై పునరంకిత సభ వాయిదాపై చర్చించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X