9 జిల్లాలకు ప్రత్యేకాధికారులు
కాగా, తుపాను సహాయక చర్యల పర్యవేక్షణకు మంత్రులు జిల్లాలకు బయలుదేరారు. తుపాను ప్రాంతాల్లో సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి కె. రోశయ్య మంత్రులను ఆదేశించారు. దీంతో వారు వెంటనే జిల్లాలకు బయలుదేరి వెళ్లారు.
Comments
Story first published: Wednesday, May 19, 2010, 14:37 [IST]