అప్రమత్తంగా ఉండండి: రోశయ్య
కాగా, ముఖ్మయంత్రి తన బెంగుళూర్, చెన్నై పర్యటనలను రద్దు చేసుకున్నారు. ఆయన శనివారం బెంగళూర్, చెన్నై పర్యటనలకు వెళ్లాల్సి ఉంది. లైలా తుఫాను నేపథ్యంలో ఆయన తన పర్యటనను రద్దు చేస్కున్నట్లు సిఎం కార్యాలయాధికారులు చెప్పారు.
Comments
రోశయ్య ముఖ్యమంత్రి తుఫాను లైలా నెల్లూరు మచిలీపట్నం హైదరాబాద్ rosaiah chief minister cyclone laila hyderabad
Story first published: Thursday, May 20, 2010, 9:48 [IST]