తుపానుకు 17 మంది మృతి

తుఫాను తాకిడి ప్రాంతాల్లో 71 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరిలంచినట్లు ఆయన తెలిపారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో పదేళ్ల రికార్డు స్థాయిలో అత్యధికంగా వర్షపాతం నమోదైందని ఆయన చెప్పారు. అద్దంకిలో 52 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఆయన తెలిపారు. మొత్తం 1,047 గ్రామాలు తుఫాను తాకిడికి గురైనట్లు ఆయన తెలిపారు. తుఫాను తాకిడి ప్రాంతాల్లో 85 ఇళ్లు పూర్తిగా, 187 ఇళ్లు పాక్షికంగా దెబ్బ తిన్నాయని ఆయన చెప్పారు.
తుఫాను తాకిడి ప్రాంతాల్లో 70 వేల ఫుడ్ ప్యాకెట్లను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఐదు పశువులు, 2002 గొర్రెలు మరణించినట్లు ఆయన తెలిపారు. సమీక్షా సమావేశంలో ధర్మాన ప్రసాదరావుతో పాటు మంత్రులు గీతారెడ్డి, శత్రుచర్ల విజయరామ రాజు, గల్లా అరుణ, సునీత లక్ష్మారెడ్డి, కేంద్ర మంత్రి వనబాక లక్ష్మి, డిజిపి గిరీష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
More From
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications