తుపానుకు 17 మంది మృతి

తుఫాను తాకిడి ప్రాంతాల్లో 71 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరిలంచినట్లు ఆయన తెలిపారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో పదేళ్ల రికార్డు స్థాయిలో అత్యధికంగా వర్షపాతం నమోదైందని ఆయన చెప్పారు. అద్దంకిలో 52 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఆయన తెలిపారు. మొత్తం 1,047 గ్రామాలు తుఫాను తాకిడికి గురైనట్లు ఆయన తెలిపారు. తుఫాను తాకిడి ప్రాంతాల్లో 85 ఇళ్లు పూర్తిగా, 187 ఇళ్లు పాక్షికంగా దెబ్బ తిన్నాయని ఆయన చెప్పారు.
తుఫాను తాకిడి ప్రాంతాల్లో 70 వేల ఫుడ్ ప్యాకెట్లను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఐదు పశువులు, 2002 గొర్రెలు మరణించినట్లు ఆయన తెలిపారు. సమీక్షా సమావేశంలో ధర్మాన ప్రసాదరావుతో పాటు మంత్రులు గీతారెడ్డి, శత్రుచర్ల విజయరామ రాజు, గల్లా అరుణ, సునీత లక్ష్మారెడ్డి, కేంద్ర మంత్రి వనబాక లక్ష్మి, డిజిపి గిరీష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
More From
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications