సత్యంబాబు మిస్సింగ్ పై విచారణ: సబిత

కాగా, 2007 డిసెంబర్ 27వ తేదీన అయేషా మీరా హాస్టల్లో హత్యకు గురైంది. ఈ కేసులో మాజీ మంత్రి కోనేరు రంగారావు మనవడు సతీష్ పై ప్రధానమైన ఆరోపణ వచ్చింది. పోలీసులు తొలుత వంట మనిషి హత్యకు కారణమని చెప్పారు. ఆ తర్వాత అయేషా హత్య కేసులో నిందితుడిగా లడ్డూను అరెస్టు చేశారు. చివరగా 2008 మార్చిలో సత్యంబాబును అరెస్టు చేసి మీడియా ముందు హాజరు పరిచారు. అయేషా హత్యకు తానే పాల్పడ్డానని సత్యంబాబు మీడియా ముందు చెప్పాడు. కానీ, ఆ తర్వాత తనను పోలీసులు కేసులో ఇరికించారని ప్రతిసారీ అరిచి చెబుతూనే ఉన్నాడు.
సత్యంబాబుకు 2008 ఆఖరులో నరాల వ్యాధి సోకింది. పోలీసులు చిత్రహింసలు పెట్టడం వల్లనే అతని ఆ వ్యాధి వచ్చినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. సత్యంబాబు తరఫు న్యాయవాదుల చొరవతో అతని హైదరాబాదులోని నిమ్స్ లో చికిత్స చేయించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. అప్పటి నుంచి నిమ్స్ లో అతనికి చికిత్స చేయిస్తున్నారు. పోలీసుల సహాయంతో తప్ప నడవలేని స్థితిలో సత్యంబాబు ఉన్నాడు. తనంత తానుగా బాత్రూమ్ కు కూడా వెళ్లలేని దుస్థితి అతనిది.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications