తిరుపతి:
టిటిడి
చరిత్రలో
ఒక
చరిత్రాత్మక
ఒప్పందం
కుదిరింది.
తిరుమలలో
శ్రీవెంకటేశ్వర
స్వామివారికి
భక్తులు
సమర్పించే
బంగారాన్ని
స్టేట్
బ్యాంక్
ఆఫ్
ఇండియా
(ఎస్
బిఐ)లో
భద్రపరిచే
విధంగా
టిటిడి
ఒప్పందం
చేసుకుంది.
దశలవారీగా
మొత్తం
3
వేల
కిలోల
బంగారాన్ని
బ్యాంకులో
డిపాజిట్
చేస్తారు.
తొలివిడత
వేయి
కిలోల
బంగారాన్ని
డిపాజిట్
చేస్తారు.
ఈ
ఒప్పంద
కార్యక్రమానికి
ఎస్బిఐ
చైర్మన్
ఓపి
భట్,
టిటిడి
చైర్మన్
డి.కె.ఆదికేశవులు
నాయుడు,
ఇఓ
ఐ.వై.రామకృష్ణారావు
హాజరైయ్యారు.