నేనలా అనలేదు: నరసింహన్

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని తాను కేంద్రానికి ఎలాంటి నివేదికలు పంపలేదనీ, అదంతా మీడియా సృష్టేనని అన్నారు. మీడియా సృష్టించిన వివాదానికి తానేం చేయాలని నవ్వుతూ అన్నారు. ఆర్థిక పరిస్థితిపై లేఖలైతే రాశారు కదా? అని ప్రశ్నించినప్పుడు గుర్తు లేదని, అకస్మాత్తుగా ఇటువంటి ప్రశ్నలు వేస్తే తాను చెప్పలేనని ఆయన అన్నారు. ప్రధాన మంత్రిని రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఏమైనా అడుగుతారా? అన్న ప్రశ్నకు ''చూద్దాం. ఏం చర్చకు వస్తుందో ఇప్పటివరకూ ఏమీ తెలియదు'' అని జవాబిచ్చారు. సంక్షేమ పథకాలు కొనసాగించడానికి ఆర్థిక సాయం కోరుతారా? అని అడిగినప్పుడు అది ముఖ్యమంత్రి చెప్పాలని, తాను జోక్యం చేసుకోబోనని అన్నారు. రాష్ట్రంలో నక్సల్ కార్యకలాపాలకు ఆస్కారం ఇవ్వబోమన్నారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications