వంగపల్లిలో రైల్వే స్టేషన్ వద్ద వైయస్ జగన్ అరెస్టు

ఓదార్పు యాత్రను విరమించుకోవాలని కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు నచ్చజెప్తున్నామని, మాట వినకపోతే బలవంతంగా అరెస్టు చేస్తామని అంతకు ముందు రాష్ట్ర డిజిపి గిరీష్ కుమార్ చెప్పారు. జగన్ యాత్రకు తమ అనుమతి లేదని చెప్పారు. వరంగల్ జిల్లా పరిస్థితుల దృష్ట్యా ముఖ్యమంత్రి కె.రోశయ్య నెల్లూరు హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. ఆయన నెల్లూరు నుంచి ఫోనులో డిజిపి గిరీష్ కుమార్ తో మాట్లాడారు. హైదరాబాదులోని తన నివాసానికి రావాల్సిందిగా ఆయన డిజిపికి సూచించారు. యాత్రను విరమించుకోవాలని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు మంత్రులు, శాసనసభ్యులు జగన్ కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసుల ద్వారా జగన్ ను ప్రభుత్వం అరెస్టు చేయించింది.
More From
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications