వంగపల్లిలో రైల్వే స్టేషన్ వద్ద వైయస్ జగన్ అరెస్టు

ఓదార్పు యాత్రను విరమించుకోవాలని కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు నచ్చజెప్తున్నామని, మాట వినకపోతే బలవంతంగా అరెస్టు చేస్తామని అంతకు ముందు రాష్ట్ర డిజిపి గిరీష్ కుమార్ చెప్పారు. జగన్ యాత్రకు తమ అనుమతి లేదని చెప్పారు. వరంగల్ జిల్లా పరిస్థితుల దృష్ట్యా ముఖ్యమంత్రి కె.రోశయ్య నెల్లూరు హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. ఆయన నెల్లూరు నుంచి ఫోనులో డిజిపి గిరీష్ కుమార్ తో మాట్లాడారు. హైదరాబాదులోని తన నివాసానికి రావాల్సిందిగా ఆయన డిజిపికి సూచించారు. యాత్రను విరమించుకోవాలని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు మంత్రులు, శాసనసభ్యులు జగన్ కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసుల ద్వారా జగన్ ను ప్రభుత్వం అరెస్టు చేయించింది.
More From
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications