కర్ణాటక బస్సు ప్రమాదంలో 30 మంది మృతి

శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున రెండున్నరకు ఈ ప్రమాదం జరిగింది. ఈ బస్సు సురాపార నుంచి బెంగళూరుకు చేరుకోవలసి ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో 10 మంది పిల్లలతో సహా 64 మంది బస్సులో ప్రయాణిస్తున్నట్టు తెలిసింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందని కర్ణాటక రవాణాశాఖ మంత్రి చెప్పారు. మృతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.
More From
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications