ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు 3 లక్షలకు పైగా హాజరు
పరీక్ష కేంద్రాలకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించలేదు. రాజేంద్ర నగర్ మహాత్మా గాంధీ కాలేజీలో ఆలస్యంగా వచ్చిన అశ్వని అనే విద్యార్థినిని అధికారులు అనుమతించలేదు.
Comments
Story first published: Sunday, May 30, 2010, 10:49 [IST]