కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మనస్ధాపంతో సబ్ ఇన్ స్పెక్టర్ ఆత్మహత్య

By Santaram
|
Google Oneindia TeluguNews

Karimnagar
కరీంనగర్‌: పోలీసు శాఖలో వత్తిళ్ళు సినిమాలకే పరిమితం కాలేదు, నిజజీవితంలోనూ కన్పిస్తున్నాయి. జిల్లాకు చెందిన రామమడుగు ఎస్సై పుల్లారావు ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారు.

పదోన్నతిలో అన్యాయం జరగడంతో మనస్తాపం చెంది ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. 25 ఏళ్లుగా పోలీస్‌ శాఖలో పనిచేస్తున్నా సరైన గుర్తింపు దక్కకపోవడంతో ఆయన కలత చెందారు. పుల్లారావుకు భార్య, ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X