వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖ జిల్లాలో గోడ కూలి ఇద్దరు మృతి

By Santaram
|
Google Oneindia TeluguNews

Vishakapatnam
విశాఖపట్నం: అగనంపూడి మండలం కొండవలసలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజ్‌ పనులు జరుగుతున్న సమయంలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఒక సివిల్‌ ఇంజనీర్‌ కి తీవ్రగాయాలయ్యాయి. అతనిని ఆస్పత్రికి తరలించారు. జివిఎంసి ఆధ్వర్యంలో పనులు జరుగుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. శిధిలాల నుంచి మృత దేహాలను వెలికి తీయడానికి అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X