అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్యేలు, ఎంపీలు పశువులు: ఎన్జీవో నేత గోపాల్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
అనంతపురం: శాసనసభ్యులను, పార్లమెంటు సభ్యులను నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (ఎన్జీవో) నేత గోపాల్ రెడ్డి పశువులుగా అభివర్ణించాడు. ఎన్జీవోల సంఘం 17వ మహాసభలో ఆయన సోమవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు పార్లెమెంటు సభ్యుడు అనంత వెంకటరామి రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. దీంతో గోపాల్ రెడ్డికి, అనంత వెంకటరామిరెడ్డికి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఇదంతా ముఖ్యమంత్రి కె. రోశయ్య సమక్షంలోనే జరిగింది.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు దృష్టిలో ఉంచుకోవాలని ముఖ్యమంత్రి కె. రోశయ్య ఈ సభలో అన్నారు. ఎన్జీవోల సంఘం మహాసభలను ఆయన ప్రారంభించారు. ఇప్పటికే 39 శాతం ఫిట్ మెంట్ ఇచ్చామని, మిగిలిన సమస్యలపై సానుకూలంగా స్పందించామని ఆయన చెప్పారు. ప్రజాప్రతినిధులపై ఎన్జీవో నేతల వ్యాఖ్యలు సరికాదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X