ఎమ్మెల్యేలు, ఎంపీలు పశువులు: ఎన్జీవో నేత గోపాల్ రెడ్డి

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు దృష్టిలో ఉంచుకోవాలని ముఖ్యమంత్రి కె. రోశయ్య ఈ సభలో అన్నారు. ఎన్జీవోల సంఘం మహాసభలను ఆయన ప్రారంభించారు. ఇప్పటికే 39 శాతం ఫిట్ మెంట్ ఇచ్చామని, మిగిలిన సమస్యలపై సానుకూలంగా స్పందించామని ఆయన చెప్పారు. ప్రజాప్రతినిధులపై ఎన్జీవో నేతల వ్యాఖ్యలు సరికాదని ఆయన అన్నారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications