ఎమ్మెల్యేలు, ఎంపీలు పశువులు: ఎన్జీవో నేత గోపాల్ రెడ్డి
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు దృష్టిలో ఉంచుకోవాలని ముఖ్యమంత్రి కె. రోశయ్య ఈ సభలో అన్నారు. ఎన్జీవోల సంఘం మహాసభలను ఆయన ప్రారంభించారు. ఇప్పటికే 39 శాతం ఫిట్ మెంట్ ఇచ్చామని, మిగిలిన సమస్యలపై సానుకూలంగా స్పందించామని ఆయన చెప్పారు. ప్రజాప్రతినిధులపై ఎన్జీవో నేతల వ్యాఖ్యలు సరికాదని ఆయన అన్నారు.
Comments
Story first published: Monday, May 31, 2010, 15:43 [IST]