9న ప్రధాని మన్మోహన్ సింగ్ తో చిరంజీవి భేటీ
అలాగే, ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో చేరుతుందనే ప్రచారం జరుగుతోంది. చిరంజీవి ముఖ్యమంత్రి రోశయ్య మంత్రివర్గంలో చేరేందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు. ఆయనకు హోం శాఖను గానీ విద్యాశాఖను గానీ ఇస్తామని కాంగ్రెసు చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Comments
చిరంజీవి ప్రజారాజ్యం మన్మోహన్ సింగ్ కాంగ్రెసు హైదరాబాద్ chiranjeevi prajarajyam manmohan singh congress hyderabad
Story first published: Friday, June 4, 2010, 17:10 [IST]