కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓదార్చాల్సింది ముఖ్యమంత్రి రోశయ్యనే: విద్యాసాగర రావు

By Pratap
|
Google Oneindia TeluguNews

Ch Vidyasagar Rao
కరీంనగర్‌: ప్రస్తుతం ఓదార్చాల్సింది ముఖ్యమంత్రి రోశయ్యనే అనని కేంద్ర మాజీ మంత్రి, బిజెపి సీనియర్‌ నేత సిహెచ్ విద్యాసాగర్‌ రావు వ్యాఖ్యానించారు. కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్ర వివాదంపై ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ విధంగా అన్నారు. జగన్ తీవ్ర విమర్శలు చేస్తున్నా ముఖ్యమంత్రిని ఎవరూ ఓదార్చలేకపోయారని అన్నారు.

రాష్ట్రంలో ఇద్దరు ముఖ్యమంత్రుల పాలన సాగుతోందని, పెట్టుబడులు పెట్టేవారికి పరిస్థితి అర్థంకాక ఇటువైపే రావడం మానేశారని విమర్శించారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి ఒక్క రూపాయి ఖర్చుతో ఆరాష్ట్రానికి పెట్టుబడులు తీసుకు వచ్చానని గర్వంగా చెబుతుంటే మన రాష్ట్రంలో మాత్రం పరిస్థితి దారుణంగా మారిందని విద్యాసాగర్‌రావు అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X