వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విశాఖలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మురళీసాగర్ పై దాడి
సంఘటన పూర్వపరాలు ఇలా ఉన్నాయి - మురళీసాగర్ ఆటో ఎక్కి ఆఫీసుకు బయలుదేరాడు. ఎటిఎం సెంటర్ వద్ద ఆపాల్సిందిగా ఆటో డ్రైవర్ ను అడిగాడు. అతను ఆపలేదు. దీంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ఆటో డ్రైవర్ మురళీసాగర్ పై దాడి చేసి గంతు కోశాడు.
Comments
Story first published: Tuesday, June 8, 2010, 13:54 [IST]