ప్రపంచ బ్యాంక్ నిధులతో ఆయకట్టు ఆధునీకరణ: సిఎం

రైతులకు సరఫరా చేసేందుకు విత్తనాలు సిద్దంగా ఉంచినట్లు వెల్లడించారు. రుణాల కోసం రైతులకు ఇబ్బందిలేకుండా ఈ ఏడాది జిల్లాలో రెండువేల కోట్లు మంజూరుచేసినట్లు ఆయన తెలిపారు. కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, రాష్ట్రమంత్రులు రఘువీరారెడ్డి, పిల్లి సుబాష్చంద్రబోస్, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications