అన్నంలో విషం కలిపి అత్తను చంపిన కోడలు
తన కుటుంబ సభ్యులు అన్నంలో కలుపుకునే సాంబారులో ఎండ్రిన్ గుళికలు కలిపినట్లు నిందితురాలు కోమల పోలీసుల ఎదుట అంగీకరించింది. ఎంజిఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల పరిస్థితిని 48 గంటలు గడిస్తే గానీ చెప్పలేమని వైద్యులంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Story first published: Tuesday, June 8, 2010, 14:54 [IST]