హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చైనాలోనైతే పొన్నాలను ఉరి తీసేవారు: నాగం జనార్దన్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్‌: చైనాలోనైతే భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యలా అవినీతి పాల్పడితే ఉరి తీసేవారని తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పొన్నాల లక్ష్మయ్యను మంత్రి వర్గం నుంచి తప్పించాలని ఆయన ముఖ్యమంత్రి కె. రోశయ్యను డిమాండ్ చేశారు. పొన్నాల అవినీతిపై విచారణ జరిపించాలని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ముఖ్యమంత్రిని కోరారు.

జలయజ్ఞంలో చోటుచేసుకున్న అవినీతి, మంత్రి పొన్నాల అక్రమాలపై తెలుగుదేశం ఆయన మండిపడ్డారు. పొన్నాల అవినీతి చిట్టాను రుజువులతో సహా ముఖ్యమంత్రి ముందు ఉంచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పొన్నాలపై చర్య తీసుకోకపోతే రోశయ్యను కూడా ఉపేక్షించేది లేదన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X