ముఖ్యమంత్రి రోశయ్య తెలంగాణ టూర్ పై దుమారం

తాజాగా, కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి, మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ఒయు జెఎసి నిర్ణయాన్ని వ్యతిరేకించారు. సెంటిమెంట్ల ప్రకారం రాష్ట్ర పాలన జరగాలంటే కుదరదని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. సెంటిమెంట్లు అంగీకరిస్తే ఒక్కో ప్రాంతం వాళ్లు ఒక్కొ రాష్ట్రం అడుగుతారని ఆయన సోమవారం అనంతపురంలో వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి తెలంగాణలో పర్యటించడం ఇష్టం లేకపోతే నిరసన తెలపాలేగానీ అడ్డుకుంటామనడం సబబుకాదన్నారు.
ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించినా, ఎలాంటి వ్యాఖ్యలు చేసినా తెలంగాణలో ముఖ్యమంత్రి రోశయ్య పర్యటన ఆగదని మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రోశయ్య పర్యటనను అడ్డుకుంటామని తెరాస, ఓయూ ఐకాస చెప్పడం అర్ధరహితమని ఆయన సోమవారం హైదరాబాదులో వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి పర్యటననే అడ్డుకోవడం తగదని ఆయన హితవు పలికారు.
More From
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications