ఉప ఎన్నికలకు యాక్షన్ ప్లాన్: డిజిపి గరీష్ కుమార్

ఎన్నికల ప్రచారంలో ఎవరైనా పాల్గొనవచ్చునని ఆయన చెప్పారు. రెచ్చగొట్టే ప్రకటనలు చేసి, ఉద్రిక్త వాతావరణం సృష్టించవద్దని ఆయన కోరారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మొత్తం 2,281 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఐవి సుబ్బారావు తెలిపారు.
More From
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications