వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మళ్ళీ సొంత గూటికి బిజెపి నాయకుడు జస్వంత్ సింగ్
పాకిస్థాన్ స్థాపకుడు మహ్మద్ అలీ జిన్నాపై పుస్తకం రాసిన ఆయనపై గత ఏడాది ఆగస్ట్ లో బిజెపి పార్టీ నుంచి బషిష్కరించిన విషయం తెలిపిందే. పార్టీని బలపేతం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆపార్టీ పేర్కొంది.
Comments
Story first published: Thursday, June 24, 2010, 16:49 [IST]