Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాంగ్రెసు సీనియర్ నాయకులతో నేడు రోశయ్య సమావేశం

Rosaiah
హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రోశయ్య ఈరోజు గురువారం సాయంత్రం ఏడు గంటలకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలతో భేటీ కానున్నారు. గ్రీన్ ల్యాండ్స్ లో ఉన్న క్యాంపు కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, సాగునీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. పోలవరం, ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టులపై సీనియర్ల అనుమానాలను నివృత్తి చేయడానికి సీఎం ఈ అంతర్గత సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తున్నది.

పోలవరం డిజైన్‌ మార్పు అవసరం లేదని పేర్కొంటూ తక్షణ జాతీయ హోదా కోసం కేంద్రానికి రోశయ్య లేఖ రాసినట్లు వార్తలు వెలువడిన తరుణంలో జరగనున్న ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకున్నదని పార్టీ శ్రేణులు వెల్లడించాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+