వణికిస్తున్న స్వైన్ ఫ్లూ: హైద్రాబాద్ లో మహిళ మృతి

విశాఖపట్నంలో స్వైన్ ఫ్లూ అనుమానంతో 8 మంది స్క్రీనింగ్ కేంద్రాల్లో పరీక్షలు చేయించుకున్నారు. వీరిని పరీక్షించిన వైద్యులు.. ఆరుగురిని 'ఏ' కేటగిరీగా, బీ, సీ కేటగిరీల్లో ఒక్కొక్కరున్నట్టు గుర్తించారు. సీ కేటగిరీగా గుర్తించిన 21 ఏళ్ల యువకుడు ఇటీవల ఈ వ్యాధితో మరణించిన అప్పన్న ఇంటి పరిసరాల్లో నివసిస్తున్న వ్యక్తి కావడం గమనార్హం. ఆయన నుంచి నమూనాలు సేకరించి పరీక్షల కోసం హైదరాబాద్కు పంపించారు. ముందు జాగ్రత్తగా విశాఖ ఛాతీ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
More From
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications