ఆర్ కృష్ణయ్య ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభం

విద్యానగర్ లోని బిసి సంక్షేమ భవన్ వద్ద దీక్షకు కూర్చున్న కృష్ణయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫీరియంబర్స్ మెంట్, ఉపకార వేతనాల బకాయిలను తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రోశయ్య జీవో విడుదల చేయాలని, అంతవరకు తన దీక్ష కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
అలాగే బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇదివరకే అనుమతి లభించినా ఇంతవరకు అమలుకు నోచుకోలేదని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు. ఈ 33 శాతం చట్టసభల్లో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
More From
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications