మిత్రుడ్ని చంపి ఆత్మహత్య చేసుకున్న హోంగార్డు

East Godavari Dist
రాజమండ్రి: మిత్రుడ్ని చంపి తాను ఆత్మహత్య చేసుకున్న హోంగార్డు ఉదంతం తూర్పు గోదావరి జిల్లాలో సంచలనం సృష్టించింది. సత్యనారాయణ అనే హోంగార్డు తొలుత తన స్నేహితుడ్ని హత్య చేసి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామంలో జరిగింది.

పాత గొడవలే ఈ సంఘటనకు కారణమని భావిస్తున్నారు. మిత్రుడ్ని హత్య చేసిన సత్యనారాయణ ఇంటికి వెళ్లి బ్లేడుతో కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+